ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ లో 19ఏళ్ల యువతిపై హత్యాచారం ఘటనపై ఆందోళనలను తీవ్రతరం అవుతోన్నవేళ.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని విశాఖపట్నంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ పాస్టర్.. తన చర్చికి వచ్చే మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేయగా, ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36H7G49
విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్
Related Posts:
వస్త్ర గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం, పేలుళ్లు: 9 మంది మృతి, 12 మందికి గాయాలుఅహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి గా… Read More
Bihar elections .. జంగిల్ రాజకుమారుడికి విశ్రాంతినివ్వండి ... తేజస్వి యాదవ్ టార్గెట్ గా జేపీ నడ్డాబీహార్లో రెండవ దశ పోలింగ్ పూర్తికాగా మరోపక్క మూడవ, చివరి దశ పోలింగ్ కోసం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ ఎన్నికల… Read More
ఏపీ కరోనా అప్డేట్- 24 గంటల్లో2477 కేసులు- కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోనే అత్యధికం..ఏపీలో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇంకా కొన్ని జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్య… Read More
అవి మోడీ ఓటింగ్ మెషీన్లు ... అయినా సరే బీహార్ లో విజయం మాదే ..రాహుల్ గాంధీబీహార్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ నవంబరు 7వ తేదీన జరుగనుంది. ఇంకా ఎన్నికలు జరగాల్సిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు అధికార … Read More
షాకింగ్:శుక్రవారం దాకా ఫలితాలు రావు -పోస్టల్ బ్యాలెట్పై తకరారు -సుప్రీం ఆదేశాలను మార్చేసిప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం దాకా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపించ… Read More
0 comments:
Post a Comment