Monday, January 18, 2021

మహారాష్ట్ర పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎంవీఏ కూటమి హవా -తామే గెలిచామంటోన్న బీజేపీ

మహారాష్ట్రలో సుదీర్ఘకాలం బీజేపీతో అంటకాగి, సడెన్‌గా కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపిన తర్వాత కూడా రాష్ట్రంలో శివసేన ప్రభావం యధావిధిగా కొనసాగుతోంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, దానికి దాదాపు సమాన స్థాయిలో శివసేన సీట్లు సాధించింది. ఆ రెండు పార్టీలకు ధీటుగా ఎన్సీపీ అభ్యర్థులు గెలవగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iBaYdr

0 comments:

Post a Comment