ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ , ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కానీ సీఎం జగన్ వ్యక్తిగత అజెండాతో, కేసుల నుండి బయట పడటం కోసం ఎంపీలను వాడుకుంటూ ముందుకెళుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GLl4cC
ప్రత్యేక హోదా పై ఏం తేల్చారు .. జగన్ మోడీని ఏం అడిగారు : ఎంపీ రామ్మోహన్ నాయుడు సూటి ప్రశ్న
Related Posts:
జమ్మూలో డీడీసీ ఎన్నికల టెన్షన్ .. శ్రీనగర్ దగ్గర టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిజమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో డీడీసీ ఎన్నికల పోలింగ్ కు ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం … Read More
రాజధానిపై బీజేపీ భారీ మెలిక -పవన్ వత్తాసు -‘జగనన్నతోడు’, వీసీల భర్తీ కథ తెలుసా: ఎంపీ రఘురామనర్సాపురం ఎంపీ రఘురామకృంరాజుపై వైసీపీ దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ ఇంకా లోక్ సభలో పెండింగ్ లో ఉంది. చాలా కాలంగా సొంత పార్టీపై, సీఎం జగన్ పై తీవ్ర స… Read More
పెళ్లైన నెలకే గర్భవతి: అనుమానంతో అత్తింటి వేధింపులు, మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యఅనంతపురం: అనంతపురంలోని హిందూపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి పెళ్లైన నెల రోజులకే అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసు… Read More
ఆ ర్యాలీకి , బీహార్ ఎన్నికలకు లేని కోవిడ్ రూల్స్ రైతులకేనా .. యోగేంద్ర యాదవ్ సూటిప్రశ్నకేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోమారు వివిధ రాష్ట్రాల్లోని రైతులు కదంతొక్కారు. ఈరోజు ఢిల్లీకి రైతులు లాంగ్ మార్చ్ నిర్వహించాలన… Read More
వన్ నేషన్-వన్ ఎలక్షన్.. జమిలి ఎన్నికలు భారత్కు అవసరం... మోదీ కీలక వ్యాఖ్యలు...దేశంలో జమిలి ఎన్నికల అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ప్రతీ కొన్ని నెలలకోసారి ఎన్నికలు జరగడం అభివృద్ది పనులపై ప్రభావం చూపిస్తో… Read More
0 comments:
Post a Comment