ఢిల్లీ : ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్లమెంటరీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 961 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 12 కోట్ల 79 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DD36ES
నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ
Related Posts:
అమెరికన్ 'బ్లాక్' ఉద్యమానికి ఊహించని స్పందన.. ఆ సైట్పై సర్వత్రా ప్రశంసలు..జాత్యహంకారానికి బలైన ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగ… Read More
రాహుల్! ఉన్నది మీ తాత కాదు.. మోడీ: అంగుళమూ ఇవ్వమంటూ కిషన్, రవిశంకర్ కౌంటర్న్యూఢిల్లీ: భారత సరిహద్దుకు సమీపంలో చైనా దళాలు మోహరించిన నాటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెడుతున్న… Read More
ఐదు డిమాండ్లు ఇవే.. ప్రభుత్వం తేల్చాల్సిందే అంటున్న గాంధీ జూడాలు..పూర్తి స్థాయి కోవిడ్-19 ఆస్పత్రిగా ఉన్న సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం(జూన్ 9) రాత్రి వైద్యులపై… Read More
విధాత కార్ రేసర్ ని చేస్తే విధి పోర్న్స్టార్గా మార్చింది.!30ఏళ్ల ఇంటి రుణం 12నెలల్లో తీర్చేసింది.!సిడ్నీ/హైదరాబాద్ : జీవితంలో కొన్ని మలుపులు అనూహ్యంగా జరిగిపోతుంటాయి. ఆ అనూహ్యం అంటే ఏంటో కొంత మంది జీవితాల్లోనే నిజరూపం దాల్చుతుంది. కొంత మంది జీవితాల… Read More
ధంచి కొట్టిన వాన.!హైదరాబాద్ను ముంచెత్తి, మురిపించి తొలకరి ఝల్లు.!!హైదరాబాద్ : నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్ నగరం తొలకరి పలకరింపుతో పులకరించిపోయింది. ఉక్కపోతతో ఉఫ్ ఉఫ్ అనుకుంటున్న నగరవాసులు చల్ల గాలులు హాయిగా పలకరి… Read More
0 comments:
Post a Comment