వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే . అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో నడిరోడ్డుపై మీడియా సమావేశం పెట్టనున్నట్టు వెల్లడించి కలకలం రేపిన వర్మను విజయవాడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారు.కాగా, రహదారులపై ప్రెస్ మీట్ కు అనుమతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WexoVF
నా 16 ప్రశ్నలకు 16 గంటల్లో సమాధానం కావాలి .. లేదంటే కోర్టుకు వెళతా ... వర్మ ఫైర్
Related Posts:
సీఎం కేసీఆర్పై గవర్నర్ అసంతృప్తి -డెడ్లైన్ విధింపు -సర్కారుకు ఘాటు లేఖరాజ్యాంగ పరంగా తెలంగాణ రాష్ట్ర పాలకురాలైన గవర్నరే.. ప్రభుత్వానికి ఘాటు లేఖ రాయడం, కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోన్న తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహ… Read More
ఏపీలో కొత్తగా వందలోపే కరోనా కేసులు: ఆ జిల్లాలో సున్నా, వెయ్యికి చేరువలో యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,445 నమూనాలను పరీ… Read More
Rihanna, Mia Khalifaలాంటోళ్లకు అమిత్ షా కౌంటర్ -దేశ ఐక్యతను దెబ్బతీయలేరంటూ..వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో 70 రోజులుగా రైతులు నిరసనలు చేస్తుండటం, ఆందోళనలను అణిచేసే క్రమంలో కేంద్రం బలప్రయోగానికి పాల… Read More
టాయిలెట్లో కుక్క,చిరుత... ఏడు గంటలు రెస్క్యూ ఆపరేషన్... చివరకు ఏం జరిగిందంటే...కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలో గమ్మత్తయిన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి టాయిలెట్లో వీధి కుక్కతో పాటు చిరుతపులి కనిపించింది. ఉదయాన్నే టాయిలెట్కు వె… Read More
భారత్లో 30 కోట్ల మందికి సోకిన కరోనా: తాజా సర్వేలో వెల్లడిన్యూఢిల్లీ: భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు ప్రభుత్వ సెరోలాజికల్ సర్వేపై ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్న విశ్వస… Read More
0 comments:
Post a Comment