తెలంగాణా ప్రజా యుద్ధ నౌక , ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై స్పందించారు. చాన్నాళ్లుగా మౌనం పాటిస్తున్న ఆయన తాజా పరిస్థితులపై గళం విప్పారు. తెలంగాణ జానపదం మీద ప్రజాగాయకుడు గద్దర్ ముద్ర చాలా వరకు ఉంటుంది. తెలంగాణా సమాజం మీద కూడా గద్దర్ గళం నుండి జాలువారే జానపదాల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wj0Zxr
మౌనం వీడిన గద్దర్ .. తెలంగాణలో మరో ఉద్యమం అన్న ప్రజా యుద్ధనౌక
Related Posts:
జనసేన కార్యాలయం పై దాడి : ఆర్దరాత్రి బీరు బాటిళ్లతో : ఘటన పై జనసైనికుల ఆగ్రహం..!గుంటూరు లోని జనసేన కార్యాలయం పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లతో అర్దరాత్రి జనసేన కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. ఈ ఘ… Read More
కేంద్రం నిధులు తీసుకోం.. మెట్టు దిగని దీదీ.. కొనసాగుతున్న దీక్షకోల్కతా : పశ్చిమ బెంగాల్ రగడ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న అక్కడి సీఎం మమతా బెనర్జీ మెట్టు దిగడంలేదు. కేంద్రం తీరుప… Read More
భారత్కు అప్పగించాలన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తా: మాల్యాలండన్: ఆర్థిక నేరస్తుడు విజయ్మాల్యాను భారత్కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసు… Read More
అమరావతిలో అంతర్జాతీయ ఇంధన సదస్సు..! పాల్గొననున్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు..!!అమరావతి : అమరావతి బ్రాండ్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది. అందులో భాగంగా వివిధ పరిశ్రమలు అమరావతిలో నెలకొల్పేందుకు పారిశ్రామికి వేత్త… Read More
ఏపీ బడ్జెట్: కాపులకు రూ.1000 కోట్లు, మైనార్టీలకు రూ.1300 కోట్లు, నిరుద్యోగభృతి రూ.2వేలకు పెంపుఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం నూతన బడ్జెట్ ను ఉభయ సభల్లోనూ ప్రవేశ పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా.. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో బడ్జెట్… Read More
0 comments:
Post a Comment