హైదరాబాద్ : 'యడ్డీ డైరీస్‘ దేశవ్యాప్తంగా ప్రకంపనాలు రేపుతోంది. అప్పటి కర్ణాటక సీఎం బీజేపీ పెద్దలకు రూ.1800 కోట్లు ఇచ్చారని కారావాన్ మ్యాగజైన్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. ఇది బీజేపీ అవినీతికి ప్రత్యక్ష్య సాక్ష్యమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ టీం 'చోర్ చౌకీదార్‘ అని మరోసారి రుజువైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HP5MSG
యడ్డీ డైరీ : ఆ సంస్థతో విచారణకు కాంగ్రెస్ డిమాండ్ ? ఎందుకంటే, కారణమిదేనా ?
Related Posts:
థాయిలాండ్ మాజీ ప్రధానిలాగే కేసీఆర్.. జైలుకు వెళ్లడం ఖాయమే : సంపత్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పోకడ నియంత పాలన తలపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్త… Read More
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 50 ఏళ్ల నాటి బాటిల్... ఇంతకీ అందులో ఏముంది...?పూర్వం రాజులకాలంలో ఎవరైనా ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలంటే ఆ సందేశంను ఓ కాగితం ముక్కపై రాసి పావురాలతో చేరవేసేవారు. అలాంటివి నిజంగా ఉన్నాయో లేదో తెలియదు … Read More
ఆ విషయంలో జగన్ కి ధన్యవాదాలు..! మరో సారి ట్వీటేసుకున్న లోకేష్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో మాటల యుద్దం, అసెంబ్లీ బయట ట్విట్టర్ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఏపిలో మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఈ యుద్దం ఇలాగే కొనసాగే… Read More
ఉత్తర్ ప్రదేశ్లో నాటు తుపాకులతో కాల్పులు: 9 మంది మృతివారణాశి: ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ తొమ్మిదిమంది గ్రామస్తుల ప్రాణాలను హరించి వేసింద… Read More
ప్రాణాలమీదికి తెచ్చిన సెల్ఫీ పీక్.. బియాస్ నదిలో పడ్డ యువకుడు..సిమ్లా : సెల్ఫీ పిచ్చితో ఎన్ని ఘటనలు జరుగుతున్న యువత వైఖరిలో మార్పు రావడం లేదు. కొన్ని ఘటనల్లో చనిపోతున్నా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్ఫీ… Read More
0 comments:
Post a Comment