అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే 170 బయోడేటాలు వచ్చాయి. గురువారం 150 వరకు వచ్చాయి. జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు మాజీ మంత్రులు, కీలక నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దరఖాస్తులను స్వీకరించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiUhVk
Friday, February 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment