Saturday, October 31, 2020

ఏపీలో ఐపీసీ సెక్షన్ లు కాదు వైసిపి సెక్షన్లు అమలు అవుతున్నాయి.. ఇది పోలీసు రాజ్యం .. టీడీపీ ఫైర్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. టిడిపి నేతల అరెస్టులపై టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. కాడి పట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసిన రైతు ద్రోహిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HUFFf1

0 comments:

Post a Comment