కర్నూలు: బలహీనులకు అండగా నిలబడేందుకే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చట్టం బలవంతులకు బలహీనంగా.. బలహీనులపై బలంగా పనిచేస్తోందని అన్నారు. ఈ పద్ధతి మారాలన్నారు. సుగాలి ప్రీతి హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కర్నూలులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. సుగాలి ప్రీతి హత్యాచారోదంతం ఇలా: ‘యూ చీప్ పీపుల్’ అంటూ మంత్రి అనిల్, జగన్కు గుర్తురాలేదు’
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SkWbrB
Wednesday, February 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment