కర్నూలు: దిశ ఘటన నేపథ్యంలో బలమైన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్.. కర్నూలు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడరు? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బుధవారం కర్నూలులో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ‘సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఈ జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?’
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31P1yCz
సీఎం జగన్! సుగాలి ప్రీతికి న్యాయం చేయండి: చేతులు జోడించిన పవన్ కళ్యాణ్, దీక్ష చేస్తానంటూ..
Related Posts:
ఏపీలో కరోనా: ఆ జిల్లాలో ఊహించని ఘటన.. కలెక్టర్ కీలక ప్రకటన..షేర్ చెయ్యండి..ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ రెండు జిల్లాల్లో మొదటిది గుంటూరు(122 కేసులు) కాగా, రెండోది కర్నూలు. ఇక్కడ ఇప్పటిదాకా 113 క… Read More
జుట్టు, గడ్డం మాసిపోయిన వారికి శుభవార్త..! 20తర్వాత సెలూన్లకు సడలింపు..? ఎక్కడో తెలుసా..!!హైదరాబాద్ : కరోనా కష్టాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. కరోనా క్లిష్ట సమయంలో ఎవరు ఎదుర్కోవాల్సిన సమస్యలను వారెదుర్కొంటున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంల… Read More
coronavirus: ఎర్రగడ్డ చెక్ పోస్ట్ వద్ద యువతుల హల్చల్, ఒకే కారులో ముగ్గురు, ఇద్దరిదీ చైనా...కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ పెద్దలు వేడుకుంటున… Read More
FSIలో ఉద్యోగాలు: స్టెనోగ్రాఫర్ & సూపరింటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండిఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టెనోగ్రాఫర్ మరియు సూపరింటెండెంట్ పోస్టులను భర్త… Read More
మా పోరాటానికి మతం రంగు పులుముతారా?: అమెరికా కమిషన్పై ఇండియా మండిపాటున్యూఢిల్లీ: అంతర్జాయతీ మత స్వేచ్ఛపై ఏర్పాటైన అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మతం ఆధారంగా విభజించి కొవిడ… Read More
0 comments:
Post a Comment