Thursday, October 8, 2020

బిహార్ ఎన్నికలు: నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా బీజేపీ, చిరాగ్‌ పాశ్వాన్‌ తెర వెనక కథ నడిపిస్తున్నారా?

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్‌ సింగ్ తన మద్దతుదారులతో పట్నాలోని వీర్‌చంద్ పటేల్ మార్గ్‌లో ఉన్న పార్టీ ఆఫీసులో కూర్చుని ఉన్నారు. అందరి కళ్లు టీవీ మీద ఉన్నాయి. జేడీయూ, బీజేపీ కూటమి విలేకరుల సమావేశం జరుగుతోంది. ఈసారి నితీశ్‌ కుమార్‌ను పక్కనబెట్టడానికి బీజేపీ పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేసిందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30LUes3

Related Posts:

0 comments:

Post a Comment