ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నేపధ్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని, పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న నాటి నుండి రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dOegHx
అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది..ఇది తుగ్లక్ చర్య .. చంద్రబాబు ,లోకేష్ ఆవేదన
Related Posts:
అట్టారీ-వాఘా బోర్డర్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు... భారీగా హాజరైన ప్రజలుదేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం భారత్-పాకిస్తాన్ సరిహద్దు పోస్టు అటారీ-వాఘా వద్ద బీటింగ్ రీట్రీట్ ఘనంగా నిర్వహించారు. సైనిక… Read More
యూపీలో దారుణం : 24 గంటల్లో సోదరి పెళ్లి.. ఆ విషయం తెలిసి కాల్చి చంపిన సోదరుడు..ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మరో 24గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిని తోడబుట్టిన సోదరుడే కాల్చి చంపాడు. బావ వరుసయ్యే వ్యక్తితో ఆ యువతి సంబంధం పె… Read More
19 నెలల తర్వాత సచివాలయం ప్రాంగణానికి సీఎం కేసీఆర్ -నిర్మాణ పనుల పరిశీలన -స్పీడప్ ఆదేశాలుతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవన… Read More
మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డిఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. అనవసరంగా తమకు రాజకీయాలు ఆపాదించారు అని ప… Read More
27న కలెక్టర్లు, ఎస్పీలతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ అత్యవసర భేటీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుం… Read More
0 comments:
Post a Comment