ఏపీలో కరోనా సమయంలో స్ధానిక సంస్ధలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కొక్కరుగా ఎదురుదాడి మొదలుపెడుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి స్ధానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదంటూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేయగా.. ఇవాళ మరో మంత్రి కొడాలి నాని కూడా నిమ్మగడ్డ ప్రయత్నాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31EPZ1Y
నిమ్మగడ్డపై మంత్రి కొడాలి ఫైర్- ఆయన చెప్పిందే వేదమా ? ఇదేం బీహార్ కాదంటూ..
Related Posts:
ఫేక్ ఫోటోలు షేర్ చేయొద్దు: సీఆర్పీఎఫ్, కాశ్మీరీలపై దాడి అంతా వట్టిదే.. అసత్య ప్రచారంన్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల డెడ్ బాడీలు అంటూ నకిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, కొందరు విద్వేషాన్ని ప… Read More
నాకు ఒక్క ఛాన్సివ్వండి, కేసీఆర్తో మాట్లాడతా, హరికృష్ణ శవం పక్కనుండగా: జగన్ విజ్ఞప్తిఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం … Read More
ఎప్పుడంటే అప్పుడు రూ.10వేలు: జగన్ బీసీ డిక్లరేషన్ ఇదీ! ఎవరెవరికి ఏమంటే..? సీఎం నినాదాలుఏలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత ఏలూరు బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలకు ఏడాదికి రూ.15వేల కోట్లు ఇస్తామ… Read More
'ఇంకా ఏంచూస్తారు.. పాక్పై యుద్ధం ప్రకటించండి, ఢిల్లీలో బెలూచిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో జరిగిన పుల్వామా టెర్రర్ దాడిలో 42 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై యావత్ భారత దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా… Read More
పుల్వామా టెర్రర్ దాడిపై మాజీ రా చీఫ్ ఏమన్నారంటే? పాక్కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధం.. ధనోవాన్యూఢిల్లీ/హైదరాబాద్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిపై మాజీ 'రా' చీఫ్ విక్రమ్ సూద్ ఆదివారం స్పందించారు. ఇలాంటి సంఘటనల్లో భద్రతాపరమైన లోపాల… Read More
0 comments:
Post a Comment