ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. ఈ రోజు కురుక్షేత్రం చివరి రోజు అన్నట్లుగా కనిపిస్తోందని సభకు వచ్చిన జనాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcsfKf
నాకు ఒక్క ఛాన్సివ్వండి, కేసీఆర్తో మాట్లాడతా, హరికృష్ణ శవం పక్కనుండగా: జగన్ విజ్ఞప్తి
Related Posts:
మాటలు మార్చే చంద్రబాబును చూడండి, అవినీతి, పాపం చేసే మీరు భయపడతారు: విశాఖలో మోడీవిశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నంలో బీజేపీ సత్యమేవ జయతే పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకు… Read More
జనసేన తరఫున ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేందుకు రైతులు, ఐటీ ఇంజినీర్ల ఉత్సాహంఅమరావతి: జనసేన వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలోకి దిగడానికి వివిధ వర్గాలు, విద్యావంతులు ఉత్సాహం చూ… Read More
అభినందన్ అప్పగింతలో రెడ్ క్రాస్ పాత్ర .. పాక్, భారత్ ఎందుకు వైద్య పరీక్షలు చేయలేదు ?న్యూఢిల్లీ : ఎట్టకేలకు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశానికి చేరారు. వాఘా సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ .. భారత వాయుసేన ఉన్నతాధికారులు అప్పగించింద… Read More
మార్చి 2019 శ్రీ విళంబి నామ సంవత్సర ఫాల్గుణమాసంలో శుభముహూర్తములుడా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహ… Read More
లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం .. 6 నుంచి టీఆర్ఎస్ సన్నాహాక సమావేశాలున్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల కోసం రాజకీయ పార్టీలకు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే … Read More
0 comments:
Post a Comment