Thursday, October 22, 2020

ఏపీ సర్కారు రైతులను ఆదుకోవాలి: రాజకీయ నేతలు కోట్లు బయటకు తీయరా? పవన్ కళ్యాణ్

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు పెద్ద ఎత్తున పంట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HosJhx

Related Posts:

0 comments:

Post a Comment