మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు రోదనల మధ్య.. అధికార లాంఛనాలతో అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు వచ్చి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jor8Fw
నాయిని పాడెమోసిన కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా..కేసీఆర్ కంటతడి..
Related Posts:
బాబుగారూ! నిజమే, మీరు నా కంటే సీనియర్.. ఇదీ నిజస్వరూపం: దుమ్ముదులిపిన మోడీగుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో దుమ్మెత్తిపోశారు. తాను మోడీ కంటే సీనియర్ను అని చంద్రబాబు … Read More
భారీ సూట్కేసులతో ఏపీలో అడుగిడిన మోడీ, రెచ్చిపోయిన టీడీపీ: 'జగనే కాదు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు'విజయవాడ/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం పదిన్నర గంటల సమయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్… Read More
వైద్యో 'ప్రాణ హరి'.. \"వామ్మో ఆసుపత్రులు\"వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. కనిపించని దేవుళ్లకన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లుగా భావించాలనేది దాని సారాంశం. కానీ మారుతున్న కాలంలో వైద్యుల… Read More
పింఛను పథకం వచ్చేస్తోంది.. 15 నుంచే అప్లికేషన్లు..!ఢిల్లీ : పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. అసంఘటిత రంగ కార్మికులకు పింఛను పథకం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 10 కోట్ల మంద… Read More
నాకు సభ్యత ఉందంటూ.. జశోదాబెన్ను లాగి మోడీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలుఅమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనను నిరసిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నల్ల చొక్కా ధరించి నిరసన… Read More
0 comments:
Post a Comment