సూరీడు సుర్రుమంటున్నాడు. పొద్దున 8 దాటకముందే చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చేసరికి జనానికి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఆరు వరకు భానుడి భగభగల నుంచి జనానికి ఉపశమనం లభించడంలేదు. రాత్రివేళల్లోనూ వేడి గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యుడి ప్రతాపం ఏ రేంజ్లో ఉంటుందోనని జనం భయపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uCVsW5
సుర్రుమంటున్న సూరీడు.. భానుడి ఉగ్రరూపానికి జనం బెంబేలు
Related Posts:
సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు డయానా అవార్డు: తండ్రిగా గర్వంగా ఉందంటూ కేటీఆర్హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వార… Read More
కర్నూలు మహిళకు దొరికిన విలువైన వజ్రం... టమాటా నారు నాటుతుండగా...కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఓ మహిళా వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభించింది. ఆదివారం(జూన్ 26) టమాటా నారు నాటుతుండగా దుక్కుల్లో … Read More
టార్గెట్ రేవంత్... ప్రత్యర్థి చేతికి మళ్లీ 'సెంటిమెంట్' అస్త్రం... ఇరికిస్తున్న సొంత పార్టీ నేతలుటీపీసీసీ కొత్త చీఫ్గా రేవంత్ రెడ్డి కొత్త ప్రయాణానికి అనేక సవాళ్లు,ఒడిదుడుకులు ఎదురవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనకు పీసీసీ దక్కకుండా చివరి నిమిషం వరక… Read More
తూర్పు గోదావరిలో పెను విషాదం: వశిష్ఠలో నలుగురు పదో తరగతి విద్యార్థులు గల్లంతుకాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న నలుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతయ్యారు. గోదావరిలో సరదాగా ఈ… Read More
వైఎస్ జగన్కు రఘురామ లెటర్ నంబర్ 9: నవ ప్రభుత్వ కర్తవ్యాలు టైటిల్తో..జర్నలిస్టుల్లో!అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్… Read More
0 comments:
Post a Comment