పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పదును మరింత పెరుగుతోంది. కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోడీ.. వీలైనంత ఎక్కువ మంది జనంతో మమేకమయ్యే ప్రయత్నంచేస్తున్నారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. సీఎం చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I4VrlD
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందన్న మోడీ కామెంట్ను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి
Related Posts:
చైనా లేదా పాకిస్తాన్పై మెరుపు దాడి ప్లాన్ ? 15రోజులకు ఆయుధాలు, మందుగుండు సిద్దంచైనాతో ఎనిమిది నెలలుగా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు మెరుపుదాడే సరైన అస్త్రంగా భారత్ భావిస్తుందా అంటే అవుననే సమాధానమే వి… Read More
Year Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభగత సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా మోదీ ప్రభంజనం కనిపించినా.. వాటితోపాటే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఏకైక విజేతగా నిలిచింది. 22 ఎంపీ స… Read More
ప్రపంచం భారత్తోనే..: చైనా, పాకిస్థాన్లకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక, మన జవాన్లపై ప్రశంసలున్యూఢిల్లీ: సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అదే సమయంలో చైనా బలగాల… Read More
శబరిమల నకిలీ క్యూ పాస్లు- రూ.5 వేలకు విక్రయం- మూడు రాష్ట్రాల్లో దందాప్రస్తుతం కరోనా పరిస్ధితుల కారణంగా శబరిమల దర్శనాలకు ఏర్పడిన రద్దీ ఆపరేటర్లకు వరంగా మారింది. రద్దీని సొమ్ముచేసుకుంటూ దర్శనాల క్యూ కోసం ఇచ్చే పాస్ల నకి… Read More
తల్లి ఖాతా నుండి రూ. 11 లక్షలు హాంఫట్ .. ఐ పాడ్ లో ఆరేళ్ళ తనయుడి ఘనకార్యం .. ఆపిల్ సంస్థ ఏమందంటేఆపిల్ ఐపాడ్ యూజర్ తన ఖాతా నుండి 16 వేల డాలర్ల నగదు, సుమారు రూ. 11 లక్షలు మాయం కావడంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు ఇచ్… Read More
0 comments:
Post a Comment