బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) నియమాల దెబ్బకు ఇప్పుడు ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ బీటీ హబ్ బెంగళూరు సిటీలో మరో కొత్తరూల్ అమలులోకి వచ్చింది. కారులో, బైక్ లో ఒంటరిగా వెలుతున్నా సరే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, లేదంటే మీ జోబులకు చిల్లుపడుతుంది అంటూ బీబీఎంపీ అధికారులు రాత్రికి రాత్రి కొత్త రూల్ అమలులోకి తీసుకువచ్చారు. కారులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TwJBFt
Bengaluru rules: కారులో ఒక్కరైనా రూల్ రూలే, మేడమ్ అయినా సార్ అయినా అంతే, దూలతీరింది!
Related Posts:
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 4500కు యాక్టివ్ కేసులుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. అంతకుముందు రోజు కంటే కూడా ఎక్కువ కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో 44,584 నమూనాలను పర… Read More
కాబూల్ ఎయిర్ పోర్ట్ రెడీ-అంతర్జాతీయ విమానాలు నడపాలని ఎయిర్ లైన్స్ ను కోరిన తాలిబన్లుఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కావస్తోంది. గతంలో రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపుల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న పరిణా… Read More
కేరళలో తగ్గిన కరోనా.. 11 వేల కేసులు, 58 మంది మృతికేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 20 వేల నుంచి 15 వేల కేసులు వరకు వచ్చాయి. సోమవారం 11 వేల పైచిలుకు వచ్చాయి. ఇవాళ మాత్రం కేవలం 11,699 పాజిట… Read More
జగన్ వర్సెస్ పవన్ -ఎవరిది పై చేయి : మద్దతుగా రాని మెగా హీరోలు: ఛాంబర్ నిర్ణయం -తెర వెనుక..!!జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం సంచలనంగా మారింది. అటు సినీ ఇండస్ట్రీలో..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే అంశం రెండు రోజులుగా చర్చ సాగుతో… Read More
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్... తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు వాయిదా...గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. మంగళవారం(సెప్టెంబర్ 28) నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు. త… Read More
0 comments:
Post a Comment