ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వేటు వేశారు. త్యాగిని రాష్ట్రపతి సస్పెండ్ చేసినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం(అక్టోబర్ 28) వెల్లడించారు. వర్సిటీలో ఇటీవలి కీలక నియామకాలకు సంబంధించి వీసీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విద్యా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. దీనిపై విచారణకు అనుమతినివ్వాలని కోరుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCUbWb
ఢిల్లీ యూనివర్సిటీ వీసీపై రాష్ట్రపతి సస్పెన్షన్... నియామకాల వివాదం.. ఆధిపత్య పోరు...
Related Posts:
కశ్మీర్ ది గ్రేట్: వారం రోజుల్లో ఒక్క బుల్లెట్ ఫైర్ కాలేదు...!కశ్మీర్ విభజన జరిగి సరిగ్గా వారం రోజులు గడస్తోంది. దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతున్న కశ్మీర్ సమస్యకు మోడీ ప్రభుత్వం ఒక్క రోజులోనే పుల్స్టాప్ పెట్టింది.… Read More
వాట్సప్తో పోలీసులకు ఫిర్యాదు.. నిర్మల్ జిల్లా ముందడుగు..!నిర్మల్ : నేరాల నియంత్రణకు టెక్నాలజీ వాడేస్తున్నారు తెలంగాణ పోలీసులు. గతంలో నేరస్థులను పట్టుకోవాలంటే తలకు మించిన భారంగా ఉండేది. కానీ, సాంకేతికతను అంది… Read More
వీడియో: కానిస్టేబుల్ సాహసం: నడుంలోతు వరద ప్రవాహంలో..ఇద్దరు చిన్నారులను భుజాన మోస్తూ!భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. వరదపోటుతో అల్లాడుతోంది. గుజరాత్ లో పలు జిల్లాలు వరద బారిన పడ్డాయి. తపతీ సహా దాదాపు అన్ని నదులూ ఉదృతంగా ప్రవహ… Read More
అమెరికాలో వైఎస్ జగన్ మేనియా: ముఖ్యమంత్రి పేరు మీద వెలిసిన హోర్డింగులుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనియా అమెరికాలోని డల్లాస్, డెట్రాయిట్ నగరాలను అలముకుంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆయన అమెరికా పర్యటన… Read More
మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. మూడో పెళ్లికి రెడీ అయ్యాడు.. రెండో భార్య కొడుకును..!నల్గొండ : మొదటి భార్య విడాకులు ఇచ్చింది. ఆ క్రమంలో వేరే యువతికి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. అయితే ఇటీవల రెండో భార్… Read More
0 comments:
Post a Comment