Monday, September 27, 2021

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 4500కు యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. అంతకుముందు రోజు కంటే కూడా ఎక్కువ కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో 44,584 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా, నమోదైన 218 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oeshWm

Related Posts:

0 comments:

Post a Comment