Wednesday, October 28, 2020

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర: ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి, వైసీపికి దగ్గరగా..

అమరావతి/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెండేళ్లపాటు సాయికృష్ణ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పిలుపుమేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31NAogI

Related Posts:

0 comments:

Post a Comment