అమరావతి/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెండేళ్లపాటు సాయికృష్ణ ఎస్వీబీసీ ఛైర్మన్గా కొనసాగనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పిలుపుమేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31NAogI
ఎస్వీబీసీ ఛైర్మన్గా సాయికృష్ణ యచేంద్ర: ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి, వైసీపికి దగ్గరగా..
Related Posts:
రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్లో ఆపరేటర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆపరేటర్ ట్రైనీ పోస్టులను భర్త… Read More
సుమలతకు ముగ్గురు డూపులు: సినిమాల్లో కాదు రాజకీయాల్లో! కన్ఫ్యూజ్ కోసంమండ్య: మన ఏపీలోనే అనుకుంటే కర్ణాటకలో కూడా కే ఏ పాల్ వంటి క్యాండిడేట్లు తయారయ్యారు. అసలు అభ్యర్థిని పోలిన పేర్లతో రంగ ప్రవేశం చేయడం, ఓటర్లను గందరగోళంలో… Read More
అంతరిక్షంలో ఉపగ్రహం కూల్చివేత ప్రయోగంపై పాక్ స్పందన..ఏమి చెప్పిందంటే..?ఇస్లామాబాద్: అంతరిక్ష రంగంలో ఉపగ్రహాలను కూల్చివేయడానికి అవసరమైన క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించడంపై పాకిస్తాన్ స్పందించింది. అంతరిక్షంలో మిలటరీ చ… Read More
బిజేపి ఒక్క సీటు గెలిచినా, 15 లక్షల ఆఫర్ ,టీడీపీ ఆర్ధిక విశ్లేషకుడి పోలిటికల్ చాలేంజ్ఆంధ్రప్రదేశ్ లో బిజేపి ఓక్క సీటు గెలిచినా పదిహేను లక్షలు ఇస్తానని సవాలు విసిరారు ఏపి ప్రణాళిక మండలి ఉపాధ్యాక్షుడు కుటుంభరావు, ఈనేపథ్యంలోనే ఏపి బిజేపి … Read More
ఆ ట్వీటు .. హాట్ కేకు : మిషన్ శక్తి ప్రకటన ట్వీట్కు బోలెడు లైకులుఢిల్లీ : సోషల్ మీడియా .. క్షణంలో నెటిజన్లను చేరే సామాజిక మాధ్యమం. దీంతోనే అన్నివర్గాల వారికి చేరువయ్యారు ప్రధాని మోదీ. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు కూడ… Read More
0 comments:
Post a Comment