ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి పంటికింద రాయిలా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్రంప్ కార్డు(తురుపుముక్క)ను ప్రయోగించారు. తనపై అనర్హత వేటుకు సొంత పార్టీనే ప్రయత్నిస్తుండటం, కేంద్రం నుంచి భద్రత కల్పన అంశాల్లో ఏకంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి ఫిర్యాదు చేయబోతుననారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని నిర్ధారించారు. మరోవైపు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BgTt0H
Monday, July 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment