ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి పంటికింద రాయిలా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్రంప్ కార్డు(తురుపుముక్క)ను ప్రయోగించారు. తనపై అనర్హత వేటుకు సొంత పార్టీనే ప్రయత్నిస్తుండటం, కేంద్రం నుంచి భద్రత కల్పన అంశాల్లో ఏకంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి ఫిర్యాదు చేయబోతుననారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని నిర్ధారించారు. మరోవైపు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BgTt0H
రఘురామ ట్రంప్ కార్డు.. రాష్ట్రపతి వద్దకు పంచాయితీ.. ఒకనాటి జగన్ పరిస్థితేనన్న రెబల్.. కోర్టు విచారణ
Related Posts:
ఫోటోస్ వైరల్ : ఆ రాజసం ఎక్కడ.. ఆహారం లేక తల్లడిల్లిపోతున్న సింహాలు,ఆదుకోవాలంటూ..!సూడాన్: సాధారణంగా సింహాలు ఎలా ఉంటాయి..? చాలా బలంగా దిట్టంగా ఉంటాయి. సింహం గాండ్రిస్తే చాలు కొన్ని కిలోమీటర్ల వరకు ఆ గాడ్రింపు వినిపిస్తుంది. సింహం జూల… Read More
గొంతునొక్కి, అరాచక పాలన: జగన్ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని నిప్పులుఅమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. అసెంబ్లీ ముట్టడిస్తామని టీడీపీ పిలుపుచ్చిన నేప… Read More
కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు: అసెంబ్లీ సాక్షిగా కమ్మ సామాజికవర్గానికి పిలుపు..కమ్మ కులస్తుల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ రాజధానిని తరలిస్తున్నారన్న వాదనలో ఒక్కశాతం కూడా నిజం లేదని, చంద్… Read More
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణం: విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవన్న నివేదికహైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు ఏ తరగతికి ఆ తరగతి సెపరేట్గా ఉంటే బాగుంటుంది. అయితే తెలంగాణలో సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు వేర్వేర… Read More
ఉన్నతులకే ఉన్నత ఆలోచనలు: జగన్పై రాపాక పొగడ్తలు: అదంటే చంద్రబాబుకూ ఇష్టమే..!అమరావతి: జనసేన పార్టీ శాసన సభ్యడు రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించార… Read More
0 comments:
Post a Comment