న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు.. రెండు రోజుల పాటు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RAsJy7
మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్
Related Posts:
Olectra Greentech: రూ.1500 కోట్లు రూ.20వేల కోట్లు ఎలా అవుతుంది?అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్ విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని వైసీపీ వర్గీయులు విమర్శలు గుప్పిస్తున్నారు… Read More
బంగారు తెలంగాణ తెస్తానని.. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు.. కేసీఆర్పై ఉత్తమ్ ఫైర్దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర లోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు.. తెలంగాణ లో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానానికి … Read More
గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం: కేసీఆర్ తో కలిసి చర్చలు: సీఎం జగన్..!!రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్ స్పష… Read More
త్వరలో: 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్లు..కసరత్తు చేస్తున్న ట్రాయ్త్వరలో 11 అంకెలు ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్లు రానున్నాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకోసం కేంద్రం కూడా ఆలోచిస్తోందని తెలుస్తోంది. టెలికాం … Read More
అక్కడ ఆన్ లైన్ సినిమా టిక్కెట్లు రద్దు : స్వయంగా వెల్లడించిన మంత్రి..!!సినీ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి ఆన్ లైన్ సినిమా టిక్కెట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రకరకాల యాప్ … Read More
0 comments:
Post a Comment