న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు.. రెండు రోజుల పాటు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RAsJy7
మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్
Related Posts:
ఇండియన్ ఎయిర్ఫోర్స్కు 56 కొత్త రవాణా విమానాలు-రూ.20వేల కోట్ల డీల్-కేంద్రం ఆమోదంఇండియన్ ఎయిర్ఫోర్స్కు కొత్త రవాణా విమానాలు సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్బస్ డిఫెన్స్,స్పేస్ ఆఫ్ స్పెయిన్ కంపెనీలతో సీ295MW మోడల… Read More
కేరళలో కరోనా కల్లోలం: 30 వేల కేసులు.. 181 మంది మృతిదైవభూమిలో కేరళలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజు 25 వేల కన్నా తక్కువ కేసులు రావడం లేదు. మొన్న 20 వేల లోపు కేసులు రావడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థి… Read More
నెల్లూరులో కరోనా కలవరం: స్కూల్స్లో పెరుగుతున్న కేసులుకరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో ఇదివరకే స్కూల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలానే కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇటు నెల్లూరు జిల్లాలో గల కొన్న… Read More
చెవిలో చెబితేనే.. కోరికలు తీర్చే గణనాథుడు.. ఎక్కడ అంటే..మరికొన్ని గంటల్లో వినాయక చవితి. ఆ ఆదిదేవుడి భక్తులు భక్తి శ్రద్దలతో నవరాత్రులు కొలుస్తారు. అయితే ఒక్కోచోట ఒక్కో విధంగా పూజలు చేస్తుంటారు. కోరిన కోర్కె… Read More
అలర్ట్.. అలర్ట్ వర్ష బీభత్సం: మరో 3 రోజులు కుండపోతే..దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ పరిశోధనా శాఖ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్… Read More
0 comments:
Post a Comment