Tuesday, January 8, 2019

మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు.. రెండు రోజుల పాటు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RAsJy7

Related Posts:

0 comments:

Post a Comment