న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు.. రెండు రోజుల పాటు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RAsJy7
మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్
Related Posts:
పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే? గాజవాక-తూర్పు గోదావరిలపై ప్రత్యేక దృష్టిఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. … Read More
ఈమె కహానీ ఏంటో తెలుసుకోండి: ఇరాన్లో గూఢచర్యానికి వెళ్లి అమెరికాపైనే....వాషింగ్టన్: అమెరికాలో ఇంటెలిజెన్స్ అధికారిణిగా అత్యున్నత హోదాలో పనిచేసిన మోనికా విట్ అనే మహిళ ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచి అమెరికాపై గూఢచర్యం చేసిందనే… Read More
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల కోసం పెరుగుతున్న పోటీ..!మోకాళ్ల మీద కొండలెక్కుతున్న నేతలు..!!హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయిందని అందరూ నిర్ధారించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్… Read More
ప్రధాని రేసులో చంద్రబాబూ ఉన్నారు : కేసీఆర్ తో మాట్లాడా: మమతా కీలక వ్యాఖ్యలు..మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ను కలిసిన మమతా..జాతీయ స్థాయ రాజకీయాల పై స్పందించారు. తాను ప్రదాని పదవిని … Read More
ఈ వీడియో చూసే టైంకు నేను స్వర్గంలో ఉంటా: పుల్వామా సూసైడ్ బాంబర్ వీడియోశ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య నలభై వరకు ఉంది. ఈ ఉగ్రదాడికి పాల్పడింది జైష్… Read More
0 comments:
Post a Comment