అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ హ్యాకర్లు పంజా విసిరారు.. ఏకంగా అధికార రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడ్డారు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ-ఎలక్షన్ కోసం సేకరించిన నిధుల్ని గుట్టుగా కాజేశారు.. సంచలనంగా మారిన ఈ ఘటనపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్బీఐ)కు ఫిర్యాదు చేశామని సాక్ష్యాత్తూ రిపబ్లికన్ పార్టీ నేతలే మీడియాకు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. బీహార్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gb6mf0
Friday, October 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment