అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ హ్యాకర్లు పంజా విసిరారు.. ఏకంగా అధికార రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడ్డారు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ-ఎలక్షన్ కోసం సేకరించిన నిధుల్ని గుట్టుగా కాజేశారు.. సంచలనంగా మారిన ఈ ఘటనపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్బీఐ)కు ఫిర్యాదు చేశామని సాక్ష్యాత్తూ రిపబ్లికన్ పార్టీ నేతలే మీడియాకు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. బీహార్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gb6mf0
ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..
Related Posts:
నాకెవరూ చెప్పలేదు: కోట్ల చేరికపై కేఈ కినుక, చంద్రబాబుపై అసహనం! 'రాష్ట్రమంతా ప్రభావం'కర్నూలు: కాంగ్రెస్ పార్టీ కర్నూలు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఆయన సోమవారం ఆంధ్… Read More
ఒక్క చేరిక., వంద అవరోధాలు..! వైసీపిలో దగ్గుబాటి ఎపిసోడ్ తో వింత పరిణామాలు..!!ప్రకాశం|హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్థబ్ధుగా ఉన్న వైసీపీ రాజకీయాలు దగ్గుపాటి వెంకటేశ్వర రావు రాకతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చిన్న చి… Read More
నాకు సోదరి వంటిది: చున్నీ ఇష్యూపై సిద్ధూ, ఆయన బెస్ట్ సీఎం... నాదే తప్పు: బాధితురాలుబెంగళూరు: మైక్ను లాక్కోబోయి మహిళ చున్నీ లాగిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై ఆ తర్వాత స్పందించారు. బాధితు… Read More
'నెక్స్ట్ సీఎం'పై కీలకవ్యాఖ్యలు: ముగ్గురిలో ముఖ్యమంత్రి ఎవరు, తేల్చేది ఢిల్లీ లెక్క?గుంటూరు: 2019 లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికల బరిలో ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన, కా… Read More
పెళ్లి కోసం పాట్లు: మంచు తుఫానులో వరుడు, అతని ఫ్యామిలీ 6 కిలోమీటర్లు నడిచిందిడెహ్రాడూన్: ఓ పెళ్లి కుమారుడు, వారి కుటుంబం పెళ్లి వేడుకకు చేరుకునేందుకు జోరుగా కురుస్తున్న మంచులో దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్… Read More
0 comments:
Post a Comment