అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్తో యుద్ధం వచ్చినా, యుద్ధ వాతావరణం కొనసాగినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ విజయం ఖాయమన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TpBZWV
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment