అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్తో యుద్ధం వచ్చినా, యుద్ధ వాతావరణం కొనసాగినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ విజయం ఖాయమన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TpBZWV
ఇది బీజేపీకే ప్లస్: చంద్రబాబుకు భారీ షాకిచ్చిన జేసీ దివాకర్ రెడ్డి, అందుకే అలా అన్నారా?
Related Posts:
Coronavirus: T అంటే ట్రంప్ కాదు, T అంటే ఠాక్రే, టైగర్, మాకే నీతులా ?, ఇంటింటి రామాయణం!ముంబై/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో దాదాపు 28 శాతం కరోనా పాజిటివ్ కేసులు ఒక్క మహా… Read More
చమురు బావిలో భారీగా ఎగిసిన మంటలు: ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలుగౌహతి: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బాఘ్జన్లో ఆయిల్ ఇండియా సంస్థ(ఓఐఎల్) చమురు బావిలో తాజాగా మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎ… Read More
స్వచ్చ భారత్ అంటే అది.!దేశంలో ఒక్క కరోనా కేసు లేని ఏకైక ప్రాంతం అదే మరి..!కవరత్తి/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ, ఎప్పుడు, ఎవరిమీద, ఏరూపంలో ఎందుకు పంజా విసురుతుందో అర్థం కాని పరిస్దితులు నెలకొన్నాయి. ఏమాత్రం కాలూష్యం… Read More
పంట పండింది: రైతుకు చిక్కిన రూ. 50 లక్షల విలువైన డైమండ్భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. ఈ వజ్రం 10.69 క్యారెట్లు ఉండటం గమనార్హం. రాణిపూర్ ప్రాంతంలోని గనిని లీజుకు… Read More
ఏపీలో కరోనా కల్లోలం: భారీగా కొత్త కేసులు, 64వేలకు పైగా, ఒక్కరోజే 65 మరణాలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజు రోజుకు మరింతగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6045 పాజిటివ్ కేసులు నమో… Read More
0 comments:
Post a Comment