విశాఖపట్నం/అమరావతి: తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం ఖండించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పైన నిప్పులు చెరిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీ సత్తా చాటుతామన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా కేంద్రంలో బీజేపీని ఏం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AWtAzA
Tuesday, January 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment