ఖాట్మాండ్: నేపాల్లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.100, అంతకంటే తక్కువ కరెన్సీ మాత్రమే ఇక చెల్లుబాటు కానుంది. అంటే భారత కరెన్సీలోని రూ.2000, రూ.500, రూ.200 నోట్లను రద్దు చేసింది. ఇది నేపాల్ వెళ్లే భారత పర్యాటకులకు ఇబ్బంది కలిగించే అంశం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T1WRjG
అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులు
Related Posts:
సరిహద్దులో పరిస్థితి: 1.5 కి.మీ అంటే 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్లిన చైనా బలగాలున్యూఢిల్లీ: సరిహద్దు వివాదం చర్చలు సఫలం కావడంతో చైనా, ఇండియా దళాలు నియంత్రణ రేఖ నుంచి తమ బలగాలను వెనక్కితరలించాయి. బుధవారం ఈశాన్య లడఖ్లోని నియంత్రణ ర… Read More
ఏపీలో ఆ పొలాల్లో తళుక్కుమంటున్న వజ్రాలు .. మహిళా కూలీకి దొరికిన వజ్రం.. అదృష్టమంటే ఇదే !!తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే కర్నూలు , అనంతపురం జిల్లా వాసులు మాత్రం ఇప్పుడు అదృ… Read More
విషాదం.. కరోనా వేళ ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య...కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. లాక్ డౌన్ పీరియడ్లో నగరాల నుంచి ఎంతోమంది వలస కూలీలు కాలి… Read More
షాకింగ్ : హైదరాబాద్లో నడిరోడ్డుపై కుప్పకూలిన యువకుడు..హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తా ప్రాంతంలో బుధవారం(జూలై 8) ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆటో ఎక్కేందుకు వచ్చిన ఓ యువకుడు ఒక్కసార… Read More
మెజిస్ట్రేట్ ముందుకు సౌత్ కొరియన్ సీఈఓతో సహా ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులు..22 వరకు రిమాండ్ విధింపువిశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈవో, డైరెక్టర్లు సహా 12 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిస… Read More
0 comments:
Post a Comment