మావోయిస్టుల కదలికలు కనిపెట్టేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు మావోయిస్టుల కదలికలను కనిపెట్టారు. వందలాది మంది వరుసగా ఒక వాగును దాటుతున్న దృశ్యాన్ని పోలీసుల డ్రోన్ కెమెరా చిత్రీకరించింది. వారిలో చాలామంది మావోయిస్టులు ఉన్నట్లుగా గుర్తించారు. చత్తీస్ గడ్ నుండి తెలంగాణ వైపు మావోయిస్టులు వస్తున్నట్లుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DWwp8E
Police Alert: వాగు దాటుతూ డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోలు..ఇదిగో వీడియో..!
Related Posts:
రైల్వేలో ఉద్యోగాలు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిసౌత్ ఈస్ట్రన్ రైల్వేలో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ లోకో పైల… Read More
విపత్కర సమయంలో ఆదుకుంటున్న \"గివ్ ఇండియా\": కోవిడ్ బాధితులకు మీవంతు సహాయం చేయండి..!ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తోంది. ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లడంతో ఎంతో మంది నిరుపేదల ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కావడంతో తినేందుకు ఆహారం దొ… Read More
నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19)నుంచి ప్రజలను రక్షించడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా కాటుకు దూరం కావాలంటే లాక్ డౌన్ కు దేశ ప్రజలు సహకర… Read More
జగన్ కు ఝలక్ .... ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఆదేశంకరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా లాక్ డౌన్ చేశాయి తెలుగు రాష్ట్రాలు . ఇక లాక్ డౌన్ ప్రభావంతో హైదరాబాద్ లోనూ హాస్టళ్ళు ఖాళీ అయ్యాయి . ఇక హైదరాబాద్ లో చిక్… Read More
ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్.. అయినాసరే మొండిగా పనిచేస్తానంటూ..రెండ్రోజుల కిందటే బ్రిటన్ రాచకుటుంబాన్ని కాటేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడా దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా సోకింది. వైరస్ లక్షణాలతో బాధపడుతోన్… Read More
0 comments:
Post a Comment