Sunday, September 13, 2020

భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం- పలు జిల్లాల్లో కుండపోత- మరో మూడురోజులింతే....

అంధ్రప్రదేశ్‌ భారీవర్షాలతో అతలాకుతలం అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపై వర్షం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణశాఖ ప్రకటించింది. మూడురోజులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35xYgr3

Related Posts:

0 comments:

Post a Comment