Friday, March 15, 2019

కేసీఆర్! చేతులు జోడించి వేడుకుంటున్నా, మమ్మల్ని వదిలేయండి, ఇక చాలు: పవన్ కళ్యాణ్

హైదరాబాద్/రాజమండ్రి: 'వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్‌కు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. మీ మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి' అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు వద్దని చంద్రబాబు, కేసీఆర్, జగన్‌లకు సూచించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HmB2sY

Related Posts:

0 comments:

Post a Comment