హైదరాబాద్/రాజమండ్రి: 'వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. మీ మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి' అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు వద్దని చంద్రబాబు, కేసీఆర్, జగన్లకు సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HmB2sY
కేసీఆర్! చేతులు జోడించి వేడుకుంటున్నా, మమ్మల్ని వదిలేయండి, ఇక చాలు: పవన్ కళ్యాణ్
Related Posts:
రఘురామ వర్సెస్ శ్రీ రంగనాథరాజు: తన ఫిర్యాదుపై నో యాక్షన్, మంత్రి పీఏ కంప్లైంట్పై మాత్రం వెంటనే..నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై విరుచుకుపడ్డారు. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని మంత్రి శ్రీ రంగనాథరాజు పీఎస్ ఫిర్య… Read More
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రా… Read More
వైసీపీకి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదు .. ఇది రైతు దగా దినోత్సవం : చంద్రబాబుఏపీ మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైయస్సార్ … Read More
టిక్టాక్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇన్స్టాగ్రామ్ ... రెడీ అయిపోండిక !!చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ పై నిషేధం వీడియో-షేరింగ్ ప్లాట్ఫామ్లో నిత్యం వీడియోలు చేసే వారికి ,చూసే వారికి పెద్ద షాకింగ్ న్యూస్ కాగా ఇప్పుడు టిక్ టాక… Read More
సీఎంవోలో జగన్ భారీమార్పులు - అజయ్ కల్లాం, పీవీ రమేష్ కు షాక్- పవర్ ఫుల్ గా ప్రవీణ్ ప్రకాష్..అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సీఎంవోలో కీలక మార్పులు చేపట్టారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సీఎంవోలో పనిచ… Read More
0 comments:
Post a Comment