Friday, September 11, 2020

షాకింగ్: కరోనా వచ్చిందంటూ యువతిని అంబులెన్స్‌లో కిడ్నాప్! ఏం జరిగింది?

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర్ పాలిక నుంచి వచ్చామంటూ ఓ బృందం బొమ్మనహళ్లిలో కరోనా పరీక్షలు చేసింది. ఆ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిందంటూ ఓ 28ఏళ్ల యువతిని అంబులెన్స్‌లో తీసుకెళ్లింది. అయితే, నాలుగు రోజులుగా ఆమె సమాచారం లేకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషాదం: కరోనా మందంటూ తండ్రికి విషం తాగించి యువకుడు ఆత్మహత్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hnPiz5

Related Posts:

0 comments:

Post a Comment