అమరావతి: అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధారణంగా దూసుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న అనంతపురం, హిందూపురం లోక్సభ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ సీపీ ఆధిక్యతను కనపరచడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రెండు లోక్సభ స్థానాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ప్రయోగం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WoFcaw
లోక్సభ స్థానాల్లోనూ కొనసాగుతున్న వైఎస్ఆర్ సీపీ హవా
Related Posts:
ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ .. ఏపీ తాజా పరిణామాలపై ఎవరినైనా కలుస్తారా అన్న ఉత్కంఠఏపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపధ్యంలో ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కోసమే ఆయన ఢిల్ల… Read More
దూసుకొస్తున్న 'ఫణి'దక్షిణాది రాష్ట్రాలను తుఫాను భయం వణికిస్తోంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం శుక్రవా… Read More
విద్యార్థుల ఆత్మహత్యలపై వారం రోజుల తర్వాత స్పందిస్తారా కేసీఆర్ ..ఎంత దారుణం అన్న డీకే అరుణఇంటర్ ఫలితాల గందరగోళంతో విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగారు. విద్యార్థులకు బాసటగా అటు కాంగ్రెస్, బీజేపీ కూడా ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్… Read More
షాకింగ్ : రైలుపైకి ఎక్కి.. హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి.. యువకుడి ఆత్మహత్యకర్ణాటక : బెంగళూరు మేజిస్టిక్ రైల్వే స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు పెద్దగా అరుస్తూ… Read More
ఇంటర్ ఉచ్చు : ప్రభుత్వంపై నజర్.. టార్గెట్ జగదీశ్ రెడ్డి.. బర్తరఫ్ కోసం విపక్షాల పట్టుహైదరాబాద్ : కారు జోరుకు అడ్డులేకుండా పోతున్న తరుణంలో స్పీడ్ బ్రేకులు కలవరం రేపుతున్నాయి. పక్కా రోడ్డు వేసి కారు స్పీడు పెంచుతున్న తరుణంలో ఇంటర్మీడియట్… Read More
0 comments:
Post a Comment