Friday, September 25, 2020

ఎస్పీ బాలు అంత్యక్రియల్లో వైసీపీ నేతలు... సీఎం జగన్ తరుపున నివాళి....

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. శనివారం(సెప్టెంబర్ 25) ఉదయం 10.30గంటలకు జరగనున్న బాలు అంత్యక్రియల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున మంత్రి అనిల్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు పాల్గొననున్నారు. బాలు భౌతిక కాయాన్ని ఉంచిన ఫామ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Vu3jo

Related Posts:

0 comments:

Post a Comment