Monday, August 12, 2019

కొడవళ్లతో వచ్చిన దొంగలను తరిమికొట్టిన బామ్మ, తాతయ్య..!! (వీడియో)

తిరునల్వేలి: దేశంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. నిన్న మొన్నటివరకు చెడ్డీ గ్యాంగ్‌ హైదరాబాద్ వాసులకు నిద్రలేకుండా చేసింది. ఇక చెన్నైలో కూడా ఇదే తరహా దొంగలు పడ్డారు. అయితే వారి టార్గెట్ వృద్ధ దంపతులు . వృద్ధ దంపతులు ఉన్న ఇంటిని టార్గెట్‌గా చేసుకుని ఆ ఇంటిని దోచేందుకు రాత్రివేళల్లో వస్తుంటారు. తమిళనాడులోని తిరునల్వేలిలో ఓ వృద్ధ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yTYMOK

Related Posts:

0 comments:

Post a Comment