ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు పూర్తి స్ధాయిలో తీసుకెళ్లేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయాలు ఉద్యోగులకు మాత్రం షాకిచ్చాయి. ఇప్పటివరకూ సాధారణ హాజరు పుస్తకాల్లో సంతకాలు పెడుతున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ లేకపోతే ఈ నెల జీతాలు ఇవ్వబోమని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zgWhTT
సచివాలయ ఉద్యోగులకు జగన్ భారీ షాక్ లు-డిప్యుటేషన్ల రద్దు, ప్రజా దర్బార్, బయోమెట్రిక్ కోతలు
Related Posts:
యాదాద్రి పనుల్లో జాప్యం.. సీరియస్ అయిన సీఎం కార్యాలయంయాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి వైపు ప్రపంచం దృష్టి మరల్చేలా కసరత్తు చేస్తోంది. 2వేల … Read More
పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం చంద్రబాబును కలిసిన నటుడు అలీ, ఏకాంత భేటీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ తెలుగు హాస్యనటుడు అలీ ఆదివారం కలిశారు. చంద్రబాబు జన్మభూ… Read More
తమిళనాడులో ఘోర ప్రమాదం, 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల దుర్మరణంచెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా తె… Read More
గిన్నిస్ బుక్లోకి పోలవరం : 29 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు..ఏపి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రికార్డు స్థాయిలో గంట కు 1300 క్యూబిక్ మీటర్ల స… Read More
ఆధార్తో 90వేల కోట్ల ఆదా..! ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి..!!ఢిల్లీ/ హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఆశించిన ఫలితాలను అందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆధార్ త… Read More
0 comments:
Post a Comment