Sunday, July 18, 2021

నిండుకుండలా హిమాయత్ సాగర్.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..?

ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని హిమాయత్‌ సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తుంది. భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాగర్‌ గేట్లు ఎత్తితే వరదనీరు మూసీ నదిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kxOzRa

Related Posts:

0 comments:

Post a Comment