మరికాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి సమావేశాలు చాలా వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది కేంద్రం సాగు చట్టాలను తీసుకొచ్చింది. దీనిపై రైతులు నిరసనను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై చర్చ సాగే అవకాశం ఉంది. మరోవైపు రైతులు పార్లమెంటును ముట్టడించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంటు భవనం పరిసరాల్లో గట్టి బందోబస్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UXVbNH
పార్లమెంటు సమావేశాలు: రఘురామ పై సస్పెన్షన్.. జలవివాదాలే ప్రధాన అంశాలుగా..!!
Related Posts:
నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టే ఎత్తివేయాలన్న కేంద్రం పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్న్యూఢిల్లీ: నిర్భయ దోషుల మరణశిక్షపై స్టే విధించిన నేపథ్యంలో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది.… Read More
అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు ఏపీ రాజ… Read More
విజయసాయిరెడ్డిని నమ్ముకుంటే వైసీపీని మూసుకోవాల్సిందే.. సీఎం జగన్పై బీజేపీ నేత బైరెడ్డి విమర్శలుకొద్దిరోజులుగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోన్న బీజేపీ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదివార… Read More
రాజ్యాంగం రాతప్రతిలో శ్రీరాముడి చిత్రాలు.. వాటిని నెహ్రూ కావాలనే తొలగించారు: బీజేపీ ఎంపీ పర్వేశ్దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందన్న ప్రతిపక్ష పార్టీల వాదనను అధికార బీజేపీ బలంగా తిప్పికొట్టింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల దేశంలోని ముస్లింలకు ఎల… Read More
చైనా కరోనావైరస్: ఈ-వీసాలను తాత్కాలికంగా నిలిపేసిన భారత్, తప్పనిసరి అయితే..న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ దేశంలో 300 మందికిపైగా మృతి చెందారు. వేల సంఖ్యలో వ… Read More
0 comments:
Post a Comment