మరికాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి సమావేశాలు చాలా వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది కేంద్రం సాగు చట్టాలను తీసుకొచ్చింది. దీనిపై రైతులు నిరసనను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై చర్చ సాగే అవకాశం ఉంది. మరోవైపు రైతులు పార్లమెంటును ముట్టడించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంటు భవనం పరిసరాల్లో గట్టి బందోబస్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UXVbNH
పార్లమెంటు సమావేశాలు: రఘురామ పై సస్పెన్షన్.. జలవివాదాలే ప్రధాన అంశాలుగా..!!
Related Posts:
13 వేల టన్నుల స్టైరీన్ దక్షిణ కొరియా పంపటానికి మొదలైన తరలింపు ప్రక్రియవిశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి 12 మంది విషవాయువు స్టైరీన్ ధాటికి మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు … Read More
విశాఖకు చేరుకున్న ఎల్జీ పాలిమర్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ .. 8 మంది సభ్యులతో ఘటనపై విచారణవిశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన విషయంలో దక్షిణ కొరియాలోని సంస్థ స్పందించిన విషయం తెలిసిందే . విశాఖ ఘటన తమను తీవ… Read More
20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ బ్లాంక్ పేజీ, మోడీ ఆర్థిక ఉద్దీపనపై చిదంబరం సెటైర్లు..కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్న పరిశ్రమలు, రాష్ట్రాలను ఆదుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసింద… Read More
మెట్రో రైలు ట్రాక్ లో పడేదెప్పుడు..? వర్క్ ఫ్రం హోం శరాఘాతం కానుందా..?తర్వాత నిర్ణయం ఏంటి...?హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెట్టనుందా..? నగనంలో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన హైదరాబాదు మెట్రో రైలు ఊహించని ప్… Read More
హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ .. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులుతెలంగాణా రాష్ట్రంలో 1,326 కరోనా కేసులు నమోదు కాగా 472 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 822 మంది ఇప్పటికే రికార్ అయ్యారు. 32 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. … Read More
0 comments:
Post a Comment