Wednesday, September 30, 2020

హేమంత్ హత్య : ఆ ఇద్దరితో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్న పోలీసులు.. సజ్జనార్ పాదాలను తాకిన అవంతి...

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్య కేసుకు సంబంధించి బుధవారం(సెప్టెంబర్ 30) అవంతి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనుమానిత వ్యక్తులు తమ రాకపోకలపై నిఘా పెట్టి రెక్కీ నిర్వహిస్తున్నట్లు అవంతి ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే హేమంత్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kYr5BB

Related Posts:

0 comments:

Post a Comment