ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత వాటిని చట్ట, కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా సమర్ధించుకున్న వైసీపీ సర్కారు, సీఎం జగనన్కు ఇప్పుడు జనంలో తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. జనం రాజధానులను సమర్ధిస్తున్నారా లేదా అనే ఈ పరీక్షను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి. అయితే ఇప్పటికే రాజధానుల విభజన ద్వారా విజయవాడ కార్పోరేషన్లో అసంతృప్తి మూటగట్టుకున్న వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dDjsjw
జగన్కు అసలు పరీక్ష-రాజధానులు, వైజాగ్ స్టీల్పై రిఫరెండం-రెండుచోట్ల ఎదురీత తప్పదా ?
Related Posts:
షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లుఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవ… Read More
మీ రాజకీయాల కోసం ఆడుకోవద్దు: కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించిన ప్రధాని మోడీలక్నో: ఉత్తర ప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. యూపీలోని గోరఖ్పూర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి… Read More
పాకిస్తాన్కు తీసుకెళ్తాం..విమానాశ్రయాలను వణికించిన ఫోన్ కాల్ః పరుగులు పెట్టిన అధికారులున్యూఢిల్లీః ఒక్క ఫోన్ కాల్ కేంద్ర ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురిచేసింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారులను పరుగులు పెట్టించింది. సెంట్రల్… Read More
హనోయ్లో కిమ్ ట్రంప్ ముందస్తు భేటీ... రంగప్రవేశం చేసిన పోలీసులుహనోయ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు సమావేశమయ్యారు. ఈ సారి హనోయ్లో సమావేశమయ్యారు. కానీ పోలీసులు వీరిని… Read More
మీ రాజకీయ చదరంగంలో నేను చిన్నపావును కావొచ్చు కానీ: నేడు కర్నూలులో పవన్ పర్యటనకర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం (24-02-2019) నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓర్వకల్… Read More
0 comments:
Post a Comment