Sunday, February 21, 2021

జగన్‌కు అసలు పరీక్ష-రాజధానులు, వైజాగ్‌ స్టీల్‌పై రిఫరెండం-రెండుచోట్ల ఎదురీత తప్పదా ?

ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత వాటిని చట్ట, కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా సమర్ధించుకున్న వైసీపీ సర్కారు, సీఎం జగనన్‌కు ఇప్పుడు జనంలో తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. జనం రాజధానులను సమర్ధిస్తున్నారా లేదా అనే ఈ పరీక్షను మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి. అయితే ఇప్పటికే రాజధానుల విభజన ద్వారా విజయవాడ కార్పోరేషన్‌లో అసంతృప్తి మూటగట్టుకున్న వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dDjsjw

Related Posts:

0 comments:

Post a Comment