Wednesday, September 2, 2020

ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్ల నిర్ణయం కేంద్రానిదే- ఏపీ సర్కార్‌ క్లారిటీ...

ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చే సబ్సిడీలను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేయాలని కేంద్రం ముసాయిదాలో స్పష్టం చేసిందని, అందుకే తాము విద్యుత్ అంశంలో రైతులకు నగదు బదిలీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUoL60

Related Posts:

0 comments:

Post a Comment