లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడి మరింత పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తుండగా.. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు కోసం ఆ పార్టీ నేతలు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbcLg0
ప్రచారానికి మిగిలింది 7 రోజులే: జనసేన, బీఎస్పీ కూటమిదే అధికారం, సీఎం పవన్ కళ్యాణ్ : మాయావతి ..
Related Posts:
పార్టీలు ఎందుకలా ప్రచారం చేసుకుంటున్నాయి: రాష్ట్రపతికి మాజీ త్రివిధ దళాల చీఫ్లు లేఖన్యూఢిల్లీ: బాలాకోట్పై భారత బలగాలు చేసిన దాడులను పార్టీలు రాజకీయం చేయడం తగదని పేర్కొంటూ త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు … Read More
బంగాళాదుంపల సంచిలో ఐఈడీ బాంబు: భారీ పేలుడు: 16 మంది దుర్మరణంఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని క్వెట్టాల్లో శుక్రవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డార… Read More
సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జనతెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది కోట్ల రూపాయల వివాదం కలకలం రేపుతోంది. ఇక త… Read More
విశాఖలో జేడీ ప్రభావం ఎంత..!? క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చేనా..?విశాఖపట్నం/హైదరాబాద్ : ఉత్తరాంద్రలో ఇప్పుడు అందరి ద్రుష్టి విశాఖ పార్లమెంట్ స్థానం పై కేంద్రీక్రుతమైంది. విశాఖ లోక్సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ … Read More
భారత్కు ముప్పు..! అందుకే మిషన్ శక్తి .. సమర్థించిన అమెరికా రక్షణ విభాగంవాషింగ్టన్ : మిషన్ శక్తి పేరిట భారత్ ఏశాట్ ప్రయోగాన్ని అగ్రరాజ్యం మరోసారి సమర్థించింది. యాంటీ శాటిలైట్ వెపన్ (Anti-Satellite, ASAT) ప్రయోగానికి అమ… Read More
0 comments:
Post a Comment