బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mtjH8h
కాశ్మీర్ లో 50 వేల ఆలయాలు, పాఠశాలలను పునరుద్ధరిస్తాం: త్వరలో సర్వే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Related Posts:
యువత కోసం.. నంబర్ 37: ఏపీలో కొత్త శాఖ ఆవిర్భావం: త్వరలో పోర్ట్ ఫోలియోగా..!అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఓ శాఖ ఆవిర్భవించింది. ఇప్పటిదాకా 36 శాఖలు, వివిధ విభాగాలకు అదనంగా దీన్ని ఏర్పాటు చేశారు. అదే- నైపుణ్యాభివృద్ధి, శ… Read More
బర్త్ డే సెలబ్రేషన్స్కు సోనియా గాంధీ దూరం.. ఎందుకంటే..కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు అనే విషయ… Read More
ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి చిత్తకార్తె కుక్కలా వెంటపడి లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో తట్టుకోలేని మహిళ కొడవలితో అతన్ని దారుణంగా హత్య చేసింది. ఎ… Read More
వైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గైర్హాజరుమాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో అనుమానితులను సిట్ ప్రశ్నిస్తోంది. వైఎస్ కుటుంబసభ్యులను, టీడీపీ నేతలను విచారిస్తోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ బీ… Read More
WhatsAPP కొత్త ఫీచర్: కాల్ వెయిటింగ్కోసం వాట్సాప్ను అప్డేట్ చేసుకోండిఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ యాప్ వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించేవారికి కొత్తగా కాల్ వెయ… Read More
0 comments:
Post a Comment