Saturday, March 21, 2020

కరోనాపై జోక్ పేల్చిన కేసీఆర్.. అందరూ పగలబడి నవ్వేశారు...

చెప్పే విషయమేదైనా ప్రజలకు వంద శాతం కమ్యూనికేట్ చేయడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన ప్రసంగాలకు ప్రత్యర్థులు కూడా ముగ్దలవుతారనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్.. సీరియస్‌గా సాగుతున్న సమావేశంలో తనదైన శైలిలో నవ్వులు పూయించారు. కరోనా వైరస్‌పై ఆయన చెప్పిన జోక్‌కి అంతా పగలబడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33AqdvD

Related Posts:

0 comments:

Post a Comment