కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు ప్రతీ ఒక్కరూ కర్ఫ్యూ పాటించాలన్నారు. వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలు కూడా స్వయం నియంత్రణతో కర్ఫ్యూ పాటించాలన్నారు. వైరస్ నియంత్రణ గురించి ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WAKK1w
ఒకవేళ తెలంగాణ లాక్ డౌన్ చేస్తే..? వాట్ నెక్స్ట్.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Related Posts:
బెంగళూరు ఏరో ఇండియా షోకు రఫేల్ యుద్ధ విమానాలు, నేటి నుంచి వైమానిక విన్యాసాలు, రెఢీ!బెంగళూరు: బెంగళూరులో గురువారం నుంచి జరిగే ఏరో ఇండియా షోలో వైమానిక విన్యాసాలు నగర ప్రజలను ఆకట్టుకోవడానికి సర్వం సిద్దం అయ్యింది. బెంగళూరు-బళ్లారి రోడ్డ… Read More
దేవాలయంకి వెళ్తే పెళ్లి వాళ్లే చేస్తారన్న ప్రేమికుల ధీమా..! ప్రేమాలయాలుగా మారుతున్న దేవాలయాలు..!హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం రోజున కొత్త ఎత్తులకు శ్రీకారం చుడుతున్నారు ప్రేమికులు. ప్రేమికుల రోజున బయట కనిపిస్తే పెళ్లి చేస్తామని భజరంగ్ … Read More
శరద్ పవార్ ఇంట్లో బీజేపీయేతర అగ్రనాయకుల భేటీ... ఎలాంటి చర్చలు జరిపారు..?16వలోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కొద్ది గంటలకే బీజేపీయేతర నేతలు ఆరుగురు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఎన్నికలకంటే ముందే కూటమి ఏర్ప… Read More
మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..!నెల్లూరు : పౌష్టికాహారం పేరిట పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు.. మిడ్ డే మీల్ పథకంలో కనుమరుగవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో పలుచో… Read More
12వ తరగతి పాసైన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోవద్దు: మోడీపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మహాకూటమి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ వైపు విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. 12వ తరగతి పాస్ అయ… Read More
0 comments:
Post a Comment