అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మద్య ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు అనే అంశాలపైన ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. ఏదైనా అంశాన్ని తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాల్లో, లేక పక్కనే ఉన్న నాయకులో హైజాక్ చేస్తారని నానా హైరానా చేస్తుంటారు కొంత మంది నేతలు. ఈ పరంపరలో అసలు వాస్తవాన్ని మరుగున
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3khl7fy
సంచలనంగా మారిన రోజా వ్యాఖ్యలు.. అసలు ఆ అంశంపై అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు
Related Posts:
ఏపి ఎన్నికల్లో ,కేఏ పాల్ గుర్తు, ఆ పార్టీ అభ్యర్థుల పేర్లు, వైసీపీని ఇబ్బంది పెట్టనున్నాయా ?ఆంధ్రప్రదేశ్ లో జరగతున్న కీలక ఎన్నికల్లో గుర్తులు అభ్యర్థుల పేర్లు ఓటర్లను కన్ఫ్యూజ్ చేయనున్నాయా ? వైసీపి గుర్తు ఫ్యాన్ కాగా, ఫ్యాన్ తో పోలిన కేఏపాల్ … Read More
పట్టాలు తప్పిన మరో ఎక్స్ ప్రెస్: రెండు నెలల్లో రెండో ప్రమాదంపాట్నా: రైలు ప్రమాదాలకు బిహార్ కేరాఫ్ అడ్రస్ గా మారినట్టుంది. నెలకో ప్రమాదం చొప్పున వరుసగా రెండో నెలల్లో రెండు ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి… Read More
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్: సొంత పార్టీ నేతలే కారణమంటూ ముందే హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకర్నూలు: మొన్నటికి మొన్న- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఓ కీలక అంశాన్ని బహర… Read More
దీపారాధన - నియమాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంత మంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉ… Read More
పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసిందిశంషాబాద్ : ప్రేమికులు విచక్షణ కోల్పోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి పాలిట మృత్యువుగా మారింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఆత… Read More
0 comments:
Post a Comment