అమరావతి: కొద్ది రోజుల క్రితం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ఏపీ సీఎం జగన్ కరోనావైరస్ నేపథ్యంలో ఒక మెసేజ్ ఇచ్చిన హోర్డింగ్ దర్శనమిచ్చింది. మీరక్కడ క్షేమంగా ఉండండి..మీవారిని ఇక్కడ క్షేమంగా ఉండేలా చూసుకునే బాధ్యత మాది అంటూ ప్రవాసాంధ్రులను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అమెరికాలో ఫ్లెక్సీ వెలిస్తే ఆంధ్రాలో రాజకీయ ప్రకంపనలు వచ్చాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yzy6WE
Saturday, April 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment