Tuesday, August 4, 2020

సీఎం జగన్! చట్టాలు చేసి ఏం ప్రయోజనం.? మహిళలపై ఇన్ని దారుణాలా?: పవన్ కళ్యాణ్ ఫైర్

అమరావతి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు పెట్టామని ప్రచారం చేసుకొంటున్న వైసీపీ ప్రభుత్వం గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా.. చర్యలు తీసుకొనేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. గుంటూరు సత్తెనపల్లి ఘటనపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rGXoX

Related Posts:

0 comments:

Post a Comment