అయోధ్య: చారిత్రాత్మక అయోధ్య రామమందిరంకు బుధవారం ఆగష్టు 5వ తేదీన భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఇప్పటికే అయోధ్య నగరం కాషాయం రంగులోకి మారిపోయింది. అయోధ్య నగరం జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xrz1lq
Ayodhya:ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్ ఇదే.. ప్రత్యేక ఆహ్వానితుల్లో చిన్నజీయర్ స్వామి
Related Posts:
సీఎంగా జగన్ స్ధానంలో చంద్రబాబు-నిమ్మగడ్డ లేఖ- అంబటి షాకింగ్ ట్వీట్ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ సర్కారుకూ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కూ మధ్య హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. అదే సమయంలో నిమ్మగడ్డ చంద్రబాబుకు … Read More
ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాలో సున్నా కేసులు, మరణాలు ‘0’అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 117 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో … Read More
King: నచ్చితే అమ్మాయిలు, ఆంటీలను వదలడు, బెడ్ రూమ్ లో సెక్స్ చేస్తూ ఔట్, బెడ్ కు కాళ్లు, చేతులు !మలావి/ బెంగళూరు/ న్యూఢిల్లీ: నచ్చిన అమ్మాయిలు, ఆంటీలను అతను వదలకుండా ఎంజాయ్ చేస్తూ సెక్స్ కింగ్ అయ్యాడు. మహిళతో సెక్స్ చేసే సమయంలో ఆ కింగ్ ఆవేశంతో ఊగి… Read More
రాష్ట్ర ఉద్యోగులతోనే ఎన్నికలు- ఏకగ్రీవాలకు తాయిలాలు పాతవే- అలజడిపై షాడో నిఘా-నిమ్మగడ్డఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కారుతో అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికీ, ఎస్ఈసీకి మధ్య సమస్య… Read More
విషాదం : పెళ్లి బట్టలు కొనేందుకు బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి...మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు… Read More
0 comments:
Post a Comment